ఈ వేళ ఈ క్షణాన మనసు మాటాడుతోంది. ఏదో రాగం ఆలపిస్తుంది,
ఇద్దరమే, మేమిద్దరమే, ఈ క్షణాన మేమిద్దరమే, ప్రపంచానికి తెలియని భాషలో ఎన్నోఊసులు
మౌనం మౌనం అంటున్నా, నేను మౌనం గా వున్నా మాటలాడగలను అంటూ మాటాడుతున్న ఈవేళ
ఏమని చెప్పను ఎలా చెప్పను, ఇలా అది మాటాడుతున్న ఈ వేళ.
23, మే 2008, శుక్రవారం
ప్రశాంత దీపం
వాడు ఉన్నతమైన వాడే కాని కాలం కాటు కి వాడు కూడా బలి అయినాడు. ఈ నాటక బూటక ప్రపంచం లో ని అసూయ ద్వేషం వాడిని కూడా చుట్టుముట్టాయి.
"తప్పుడు ఆలోచనల వేటగాడు తరుముతున్నాడు అసూయ సైతాను రానే వచ్చాడు ద్వేషం రాక్షషి ఎదురుగానే తిష్ట వేసింది అందరూ కలసి ఆ జీవి ప్రశాంత దీపం ఆర్పి వేశారు"
2 కామెంట్లు:
@శ్రీమాన్ గారు
మీ రచన బాగుంది. వ్యక్తి, సాంజం పోకడల గురించి భావాలని బాగా వ్యక్తపరుస్తున్నారు.
మీ బ్లాగుని koodali.org లొ జత చెయ్యండి. అది తెలుగు బ్లాగుల సమాహారం.
@శ్రీమాన్ గారు
మీ రచన బాగుంది. వ్యక్తి, సమాజం పోకడల గురించి భావాలని బాగా వ్యక్తపరుస్తున్నారు.
మీ బ్లాగుని koodali.org లొ జత చెయ్యండి. అది తెలుగు బ్లాగుల సమాహారం.
కామెంట్ను పోస్ట్ చేయండి